జర్నలిస్టుల కు కరోనా పాజిటివ్ అందుగలదు.. ఇందులేదని సందేహం వలదని… కరోనా పీడిస్తోంది. తాజాగా వరంగల్లో ఐదుగురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రోజుకు 25 మందికి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఓ వైపు కరోనా సమస్యతో ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంటే మరోవైపు విపక్ష నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అనూహ్యంగా ఓ భేటీ ప్రస్తుతం వార్తల్లోకెక్కింది. వివరాలలోకి వెళితే…ఆంధ్రప్రదేశ్...
సంక్రాంతికి అల వైకుంటపురంలో… ఇండస్ట్రియల్ హిట్ అందుకున్న అల్లూగారబ్బాయి తాజాగా ఓ సినిమాతో విభిన్న పాత్రలో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయబోతున్నాడు. కంప్లీట్ పోలీస్ ఆఫీసర్ లుక్లో ఇప్పటి వరకు ఆయన అభిమానులు కానీ, ప్రేక్షకులు కానీ...
తిరుమల శ్రీవారిభక్తులకు స్వయంగా సేవలందించే వారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానిస్తోంది. భక్తుల్ని కోవిడ్ పట్ల అప్రమత్తం చేస్తూ వ్యక్తిగత పరిశుభ్రతతో భౌతిక దూరం పాటించేవిధంగా అవగాహన కల్పించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. గతంలో రోజుకు...
నాలుగు నెలల నుంచి వేతనాలు లేకపోవడంతో చేసేది లేక తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఓ ఉపాధ్యాయుడు వారపు సంతలో కూరగాయలు అమ్మటం ప్రారంభించాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఎస్...