వరంగల్ ప్రాంతంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం చేయబడింది. గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ హనుమంత రావు సంఘటన స్థలానికి వెళ్లేందుకు...
కరోనా వస్తే శవాన్ని కూడా తాకని బంధువులు. కరోనా వస్తే ఏదో శాపంలా మారింది ప్రస్తుతం. కరోనా రోగుల్ని చులకనగా చూస్తుంది నేటి సమాజం. నిజానికి కరోనా అనేది కేవలం ఒక జలుబు, దగ్గు...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకి 2 వేలకు కేసులు వచ్చి పడుతున్నాయి. అయితే రికవరీ రేటు పెరగడం, మరణాల సంఖ్య తగ్గడం కొంచెం ఉపశమనం. ఇక తాజాగా తెలంగాణలోని వరంగల్...
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా చేశారు. సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆరోగ్యం సహకరించడం లేదంటూ డీఎంఈకి లేఖ రాశారు. అయితే ఇదే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతను రాజీనామా చేయడానికి రాజకీయ ఒత్తిళ్లే...
వరంగల్ మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో గన్మెన్తో పాటు సిబ్బంది హోం క్వారంటైన్లో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, పలువురు కార్పొరేటర్లు క్వారంటైన్లో ఉన్నారు. గత...