అన్లాక్ 2.0 నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..‘కరోనాతో...
కరోనా కట్టడిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. జూన్ మొదటివారం దాకా ఒక ఎత్తు… ఆంక్షలు సడలించినతర్వాత పరిస్థితిలో విపరీతమైన మార్పు కన్పిస్తోంది. కేసులు పేరిగే గ్రాఫ్… కేంద్రప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్నట్లుండి కోవిడ్ పాజిటివ్ కేసులు...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా జపం చేస్తుంది. దీని భారీన పడి లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. అయితే ఇప్పుడే అందిన సమాచారం మేరకు మాజీ ముఖ్యమంత్రికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది. గుజరాత్ మాజీ సీఎం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో అంటుకట్లు… కప్పదాట్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ పార్టీని వీడేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోడానికి దాదాపుగా నిర్ణయంతీసుకుని.....