తెలంగాణలో టీఆర్ఎస్ భవనాలను నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. పార్టీ పటిష్టంలో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చింది తెలంగాణ సర్కారు. అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా నూతన టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు...
74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరించారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ స్వేచ్చ కోసం...
74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరించారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ స్వేచ్చ కోసం...
మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ. ఆర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ శశిధర్ గారు ఈరొజు మధ్యాహ్నం కరోనాతో పోరాడి మృతి చెందారు. శశిధర్ గారి మరణంతో మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్ర...
చిలుకొడు గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణంకు భూమి పూజ చేశారు స్దానిక సర్పంచ్ రాయల వెంకట్ బాబు, స్వరాజ్య లక్ష్మీ దంపతులు. మాహుబుబుబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకొడు గ్రామ శివారులో వెలసిన పెద్దమ్మ...
పోటీ ప్రపంచంలో అసాధ్యాన్ని.. సుసాధ్యం చేసే విద్యార్జన, విషయ పరిజ్ఞానం… ప్రతిభకు నిలువుటద్ధమని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. దేశీయంగా IAS,IPS,IFS వంటి అత్యున్నత సర్వీసుల కోసం UPSC నిర్వహించిన సివిల్స్-2019 ఫలితాల్లో ప్రతిభ...
వినాయక విగ్రహాల విక్రయాల పై కారోన ప్రభావం బాగానే పడింది. నిజానికి వినాయక పండుగ వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే వినాయక ఫెస్టివల్ హడావుడి మొదలవుతుంది. విగ్రహాల కొనుగోలు ఊపందుకుంటుంది. విగ్రహాలు తయారీదారులకు ఈ...