ఇటీవలే ఖమ్మం నగరంకు చెందిన సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు దంపతులకు పాజిటివ్ రావడం తెలిసిందే. ఆయనను మద్దులపల్లి కరోనా కేర్ సెంటర్ లో ఉంచగా తమను ఆదుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...
ఖమ్మం జిల్లా నాచే పల్లిలో ఇటీవల అకాల మరణం చెందిన ముత్తినేని వెంకటేశ్వర కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అనంతరం కుటుంబ సభ్యులతో...